పీఏసీ తదుపరి చైర్మన్‌గా ఖర్గే | Sakshi
Sakshi News home page

పీఏసీ తదుపరి చైర్మన్‌గా ఖర్గే

Published Thu, Mar 16 2017 2:13 PM

ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) తదుపరి చైర్మన్‌గా లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే నియామకానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్‌కే చెందిన ప్రస్తుత చైర్మన్‌ కేవీ థామస్‌ మూడో విడత పదవీకాలం ఏప్రిల్‌ 30తో ముగియనుంది.

Advertisement
Advertisement