స్థానిక సంస్థల ఎన్నికల కేసు 12కి వాయిదా | local body elections supreme court adjourns hearing to march 12th | Sakshi
Sakshi News home page

Mar 10 2014 4:39 PM | Updated on Mar 22 2024 11:06 AM

సుప్రీంకోర్టులో దాఖలైన స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణ ఈనెల 12వ తేదీకి వాయిదా పడింది. కాగా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎన్నికల సంఘం ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లింది. దాంతో నోటిఫికేషన్ జారీ చేసినట్లు అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్కు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement