స్టేజీ కూలి లాలూకు గాయాలు.. | Sakshi
Sakshi News home page

స్టేజీ కూలి లాలూకు గాయాలు..

Published Sat, Mar 25 2017 2:37 PM

స్టేజీ కూలిన ఘటనలో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు స్వల్పగాయాలయ్యాయి. పాట్నాలోని దిగాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైనప్పుడు శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది.

Advertisement
Advertisement