భారతీయుడికి నోబెల్ శాంతి బహుమతి | India's Kailash Satyarthi & Pakistan's Malala Yousafzay win Nobel | Sakshi
Sakshi News home page

Oct 10 2014 4:01 PM | Updated on Mar 22 2024 11:21 AM

ఈ సంవత్సరం సాహిత్యంలో నోబెల్ శాంతి పురస్కారం భారత్, పాకిస్థాన్ లకు సంయుక్తంగా దక్కింది. భారతీయుడు కైలాశ్ సత్యార్థి, పాకిస్థాన్ హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌ లకు సంయుక్తంగా ప్రకటించారు. వీరిద్దరూ బాలల హక్కుల కార్యకర్తలు కావడం విశేషం. బాలలు, యువత హక్కుల కోసం పోరాడినందుకు వీరికి నోబెల్ పురస్కార కమిటీ ఈ అవార్డు ప్రకటించింది. చిన్నారుల చదువు కోసం వీరు రాజీలేని పోరాటం చేశారని కమిటీ ప్రశసించింది. పాకిస్థాన్ బాలికల విద్యాహక్కు కోసం మలాలా తీవ్రవాదులకు తూటాలకు ఎదురునిలిచింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement