ఎట్టకేలకు.. తల్లి ఒడిలోకి | Happy ending to the baby boy Kidnap case | Sakshi
Sakshi News home page

Apr 20 2017 12:53 PM | Updated on Mar 21 2024 8:31 PM

సంచలనం సృష్టించిన పసి బాలుడు కిడ్నాప్‌ వ్యవహారం సుఖాంతమైంది. కరీంనగర్‌ మండలం చామన్‌పల్లికి చెందిన వడ్లకొండ్ల రమ్య, ప్రవీణ్‌ దంపతుల బాబుని మంగళవారం ఓ మహిళ, యువకుడు కలసి చల్మెడ ఆనందరావు ఆస్పత్రి నుంచి కిడ్నాప్‌ చేయడం తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement