సంచలనం సృష్టించిన పసి బాలుడు కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. కరీంనగర్ మండలం చామన్పల్లికి చెందిన వడ్లకొండ్ల రమ్య, ప్రవీణ్ దంపతుల బాబుని మంగళవారం ఓ మహిళ, యువకుడు కలసి చల్మెడ ఆనందరావు ఆస్పత్రి నుంచి కిడ్నాప్ చేయడం తెలిసిందే.
Apr 20 2017 12:53 PM | Updated on Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement