భద్రాద్రిలో వైభవంగా తెప్పోత్సవం | Float festival exposition in bhadradri | Sakshi
Sakshi News home page

Dec 21 2015 6:31 AM | Updated on Mar 21 2024 8:11 PM

ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారు ఆదివారం సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో హంసవాహనంపై విహరించారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement