’ప్రత్యేకహోదాపై మోదీ మోసం చేశారు’ | Congess leaders fires on Modi | Sakshi
Sakshi News home page

Oct 24 2015 6:41 AM | Updated on Mar 22 2024 10:49 AM

‘ఎన్నికలకు ముందు రాష్ట్రానికి 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఎందుకు అడగలేకపోయారు?. చంద్రబాబు గొంతెందుకు మూగబోయింది?’ అని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సూటిగా ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement