తమిళనాడులో కేంద్రం జోక్యమా.. లేదు: వెంకయ్య | center is not intervening in tamilnadu issues, says venkaiah nadu | Sakshi
Sakshi News home page

Feb 8 2017 10:31 AM | Updated on Mar 22 2024 11:04 AM

తమిళనాడులో పరిస్థితులను ఆ రాష్ట్ర గవర్నర్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. మీడియాలో వచ్చిన కథనాలతో పాటు.. అధికారుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారని అన్నారు. రాజ్యాంగానికి లోబడి మాత్రమే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement