కేసీఆర్..ఒవైసీకి భయపడుతున్నారు | bjp president amith shah lashes out at kcr | Sakshi
Sakshi News home page

Sep 17 2016 8:11 PM | Updated on Mar 21 2024 10:58 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు విముక్తి దినం జరపకపోవడం సిగ్గుచేటని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కేసీఆర్ ఎవరంటే భయపడుతున్నారని, ఒవైసీ అంటే ఆయన భయపడుతున్నారని ఆరోపించారు. బీజేపీ మాత్రం ఎవరికీ భయపడటం లేదని, తమను విముక్తి దినం జరపకుండా ఎవరూ ఆపలేరని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement