'మంత్రిగారితో చెప్పినా తీయించలేకపోయారు' | Sakshi
Sakshi News home page

'మంత్రిగారితో చెప్పినా తీయించలేకపోయారు'

Published Thu, Mar 23 2017 7:53 AM

మద్యం అమ్మకాలపై మంత్రికి ఫిర్యాదు చేసినా బెల్టుషాపులను తీయించలేక లేకపోయారని, ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఆరోపించారు. అమరావతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '5 కోట్ల మంది జనాభాలో కోటి మంది మద్యం తాగుతున్నారు.