'మంత్రిగారితో చెప్పినా తీయించలేకపోయారు' | BJP MLC somu virraju fire on liquor business in ap | Sakshi
Sakshi News home page

Mar 23 2017 7:53 AM | Updated on Mar 21 2024 6:40 PM

మద్యం అమ్మకాలపై మంత్రికి ఫిర్యాదు చేసినా బెల్టుషాపులను తీయించలేక లేకపోయారని, ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఆరోపించారు. అమరావతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '5 కోట్ల మంది జనాభాలో కోటి మంది మద్యం తాగుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement