నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి(53) గుండెపోటుతో కన్నుమూశారు. నాగిరెడ్డి మృతి చెందిన విషయాన్ని ఆయన బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి ధ్రువీకరించారు. ఈ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయనను ఆళ్లగడ్డలోని ఆస్పత్రికి తరలించారు.
Mar 12 2017 12:36 PM | Updated on Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement