భూమా నాగిరెడ్డి కన్నుమూత | bhuma nagi reddy passed away | Sakshi
Sakshi News home page

Mar 12 2017 12:36 PM | Updated on Mar 22 2024 11:05 AM

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి(53) గుండెపోటుతో కన్నుమూశారు. నాగిరెడ్డి మృతి చెందిన విషయాన్ని ఆయన బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి ధ్రువీకరించారు. ఈ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయనను ఆళ్లగడ్డలోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement