మోదీని వ్యతిరేకిస్తే దేశద్రోహులేనా | all those oppose modi are stamped as anti nationals, says suravaram sudhakar reddy | Sakshi
Sakshi News home page

Nov 24 2016 4:52 PM | Updated on Mar 21 2024 6:13 PM

పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి చెప్పారు. నోట్ల రద్దు విషయంలో ప్రధానమంత్రిని బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. నరేంద్ర మోదీని వ్యతిరేకించిన వాళ్లందరినీ దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని.. దీన్ని ఎంత మాత్రం సహించేది లేదని చెప్పారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement