లోక్‌ సభలో తీవ్ర కలకలం | Akshay Yadav of the Samajwadi Party tore paper, threw it at the speaker in Lok Sabha | Sakshi
Sakshi News home page

Nov 24 2016 3:29 PM | Updated on Mar 21 2024 9:55 AM

నోట్ల కష్టాలతో పార్లమెంట్‌ ఉభయ సభలు దద్దరిల్లాయి. పాత పెద్ద నోట్లు రద్దు నేపథ్యంలో తలెత్తిన పరిణామాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగాయి. గురువారం పార్లమెంట్‌ సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement