బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బుధవారం ఒక్కరోజే ముంబై స్పాట్ మార్కెట్లో పసిడి ధర రూ. 730 తగ్గింది. దేశీయ మార్కెట్ లో పది గ్రాముల బంగారం ధర రూ. 30,520కు చేరింది. వెండి ధర కూడా కేజీకి రూ.1,750 పడిపోయి రూ.43,250కు దిగజారింది.
Oct 5 2016 6:05 PM | Updated on Mar 22 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement