"నీళ్లు అనుకొని కెమికల్ తాగాడు" | Nalgonda: Patient drinks a chemical thinking it was water | Sakshi
Sakshi News home page

"నీళ్లు అనుకొని కెమికల్ తాగాడు"

Dec 27 2025 5:22 PM | Updated on Dec 27 2025 5:46 PM

Nalgonda: Patient drinks a chemical thinking it was water

సాక్షి, నల్గొండ:మిర్యాలగూడలోని  ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. చికిత్స కోసం వచ్చిన ఓ రోగి నీరు అనుకొని లాబోరేటరీ కెమికల్ తాగి మృతిచెందారు. వివరాల్లోకి వెళితే ఇటీవల గణేశ్ అనే 19 ఏళ్ల యువకుడికి తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో పట్టణంలో గల కృష్ణసాయి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకొచ్చారు. ఈ సమయంలో గణేశ్‌కు దాహం వేయడంతో నీరు అనుకొని అక్కడే ఉన్న లాబరేటరీ కెమికల్ తాగాడు. దీంతో తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రిలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement