మద్యం మత్తు.. గ్రామ గొడవల్లో.. | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తు.. గ్రామ గొడవల్లో..

Dec 29 2025 9:14 AM | Updated on Dec 29 2025 9:14 AM

మద్యం

మద్యం మత్తు.. గ్రామ గొడవల్లో..

● మే 7న శ్రీకాకుళం రూరల్‌ మండలం ఇప్పిలికి చెందిన కన్నం నర్సింగరావు (58)తో పార్కింగ్‌ విషయంలో గొడవపడి పూటుగా మద్యం సేవించిన రమణ అర్ధరాత్రి నర్సింగరావు మేడపై నిద్రిస్తున్న సమయం చూసి పదునైన ఆయుధంతో పొడిచి చంపేశాడు.

● నవంబరు 24న టెక్కలి మేజరు పంచాయతీ గోపినాథపురానికి చెందిన కొమనాపల్లి పద్మనా భం గ్రామంలో వ్యక్తులే దాడి చేయడంతో చనిపోయాడు.

● సెప్టెంబరు 2న చిల్లంగి నెపంతో పలాస మండలం కేశుపురానికి చెందిన ఉంగ రాములు (80) అనే వృద్ధున్ని అదే గ్రామానికి చెందిన 8 మంది రాళ్లతో కొట్టి అతికిరాతకంగా చంపేశారు.

04

03

02

02

జనవరి

ఆగస్టు

సెప్టెంబరు

నవంబరు

డిసెంబరు

మార్చి

ఏప్రిల్‌

ఫిబ్రవరి

మే

జూన్‌

జూలై

(ఇప్పటివరకు)

మద్యం మత్తు.. గ్రామ గొడవల్లో.. 1
1/1

మద్యం మత్తు.. గ్రామ గొడవల్లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement