సిద్ధేశ్వరుడిని దర్శించుకున్న మంచు మనోజ్‌ దంపతులు | - | Sakshi
Sakshi News home page

సిద్ధేశ్వరుడిని దర్శించుకున్న మంచు మనోజ్‌ దంపతులు

Aug 23 2025 8:00 AM | Updated on Aug 23 2025 8:08 AM

సిద్ధేశ్వరుడిని దర్శించుకున్న మంచు మనోజ్‌ దంపతులు

సిద్ధేశ్వరుడిని దర్శించుకున్న మంచు మనోజ్‌ దంపతులు

అమరాపురం/మడకశిర: మండలంలోని హేమావతిలో వెలసిన సిద్దేశ్వరస్వామి ఆలయాన్ని శుక్రవారం సినీ హిరో మంచు మనోజ్‌ దంపతులు సందర్శించారు. వారికి పూర్ణ కుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. విశేష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సాయంత్రం 5 గంటలకు మడకశిర మీదుగా బెంగళూరుకు వెళ్లారు. ఈ సందర్భంగా వారి వెంట స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్‌ కరేగౌడ ఉన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement