
కండలేరులో 59.206 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 59.206 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 3,400 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. ఇక్కడి నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,200, పిన్నేరు కాలువకు 80, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 150, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.40
సన్నవి : రూ.25
పండ్లు : రూ.15

కండలేరులో 59.206 టీఎంసీలు