ఇలా వదిలేస్తే.. ఎలా వెళ్లేది? | - | Sakshi
Sakshi News home page

ఇలా వదిలేస్తే.. ఎలా వెళ్లేది?

Jul 17 2025 8:50 AM | Updated on Jul 17 2025 8:50 AM

ఇలా వదిలేస్తే.. ఎలా వెళ్లేది?

ఇలా వదిలేస్తే.. ఎలా వెళ్లేది?

సిరిసిల్ల: మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట. పట్టణ శివారులోని చంద్రంపేట ఒకటో వార్డు పరిధిలో పోచమ్మవీధిలో మిషన్‌భగీరథ పైపులైన్‌ లీకేజీ ఉండగా.. గొయ్యి తవ్వి రిపేరు చేశారు. కానీ ఆ గొయ్యిని పూడ్చకుండా అలాగే వదిలేయడంతో మురికి నీరు, వర్షం నీరు చేరి రోడ్డు బుదరమయంగా మారింది. ఆ వీధి గుండా పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ అధికారులు తవ్విన నల్లాపైపు గొయ్యిని పూడ్చివేసి రోడ్డుపై బురదలేకుండా చేయాలని చంద్రంపేట వాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement