కార్యకర్తలకు వెన్నుదన్నుగా... | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు వెన్నుదన్నుగా...

Jul 23 2025 12:23 PM | Updated on Jul 23 2025 12:23 PM

కార్యకర్తలకు వెన్నుదన్నుగా...

కార్యకర్తలకు వెన్నుదన్నుగా...

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి

రేపాల శ్రీనివాసరావు

పిడుగురాళ్ల: గురజాల నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ నాయకులకు, కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండేది మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అని ఆ పార్టీ సెక్రటరీ, రాష్ట్ర మున్సిపల్‌ విభాగం అధ్యక్షులు రేపాల శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ... ఆయన కార్యకర్తలను పట్టించుకోవటం లేదని చెప్పటం సరికాదన్నారు. నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు, ఏ నాయకుడికి సమస్య వచ్చినా కాసు మహేష్‌రెడ్డి నిలబడి సమస్యలను పరిష్కరించేందుకు ముందు ఉన్నారన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలను అధికార పార్టీ నేతలు ఇబ్బందికి గురి చేసినప్పుడు, పోలీసులు తప్పుడు కేసులు పెట్టినప్పుడు కాసు మహేష్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించి అండగా నిలిచారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement