ఢిల్లీ మెట్రో స్టేషన్‌ వద్ద అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి | Three Died In Polythene Factory Fire Accident At Delhi Near Rithala Metro Station, Watch Video Inside | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మెట్రో స్టేషన్‌ వద్ద అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి

Jun 25 2025 9:15 AM | Updated on Jun 25 2025 10:38 AM

Delhi Fire Accident At Metro Station

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో భారీ అ‍గ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రిఠాలా మెట్రోస్టేషన్‌ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల ప్రకారం.. ఢిల్లీలోని రిఠాలా మెట్రోస్టేషన్‌ సమీపంలో ఉన్న పాలిథీన్‌ ఫ్యాక్టరీలో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి నుంచి మంటల చెలరేగుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 16 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement