
నీట్ లో సత్తాచాటిన ‘ప్రగతి’ విద్యార్థులు
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు శనివారం విడుదలైన నీట్ ఫలితాల్లో సత్తాచాటారు. కళాశాలకు చెందిన కె. ఉజ్వల జాతీయ స్థాయిలో 501 మార్కులు, కె. ఇందు 428, ఎం. అశ్రిత 427, ఎం.శైని 407, అరిబా తబస్సుమ్ 385, మహీన్ 379 మార్కులు సాధించారని కాలేజీ చైర్మన్ చందాకృష్ణమూర్తి తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను డైరెక్టర్లు ఎ. నరేందర్బాబు, ఎన్. శశిధర్రావు, చందా శ్రీనివాస్, పైళ్ల రమేష్రెడ్డి అభినందించారు.
‘గౌతమి’ విద్యార్థుల ప్రతిభ
నీట్ ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని గౌతమి కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎండీ ఉజేర్కు 519 మార్కులు, పావని 472, యాస్మిన్ 467, పసుపులేటి లేఖన 428, అలీఖాన్ 397, తస్నీమ్ 385, హీబామైరుక్కు 347 మార్కులు పొందారు. విద్యార్థులను కళాశాల యాజమాన్యం కాసర్ల వెంకట్రెడ్డి, చల్లా వెంకటరమణ, రఘుపాల్రెడ్డి, వెంకటరమణారెడ్డి అభినందించారు. అదేవిధంగా జోసా మొదటి రౌండ్ కౌన్సెలింగ్లో కళాశాలకు చెందిన ఆర్. శ్రీకర్ ఐఐటీ ధన్బాద్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సీటు సాధించాడని, తేజస్వినికి ఎన్ఐటీ కాంచిపురంలో ఈసీఈ, ఎం. శివాజీకి ఎన్ఐటీ అగర్తలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో సీట్లు పొందినట్లు యాజమాన్యం పేర్కొన్నారు.
‘జాస్రిత’ ప్రభంజనం
నల్లగొండ : నీట్లో నల్ల గొండలోని జాస్రిత అకాడమీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఆఫియా సదాఫ్ 429మార్కులు, ఫహాద్ 416, రుమానా మారియ 412, వర్షిత 410, మారియ్ 410, సిరి 403 మార్కులు సాధించారు. ఆర్షియా తబస్సుమ్ 401, పల్లవి 381, అక్షర 380, దానియా 380, ఫరియా మేహవీష్ 377, బృందా 371, అనన్య శరోణ్ 360, రేష్మ 348, దీక్షిత 344, అక్షిత 331 మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు.

నీట్ లో సత్తాచాటిన ‘ప్రగతి’ విద్యార్థులు

నీట్ లో సత్తాచాటిన ‘ప్రగతి’ విద్యార్థులు

నీట్ లో సత్తాచాటిన ‘ప్రగతి’ విద్యార్థులు

నీట్ లో సత్తాచాటిన ‘ప్రగతి’ విద్యార్థులు