వినతులిచ్చాం.. పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

వినతులిచ్చాం.. పరిష్కరించండి

Nov 11 2025 7:03 AM | Updated on Nov 11 2025 7:03 AM

వినతులిచ్చాం.. పరిష్కరించండి

వినతులిచ్చాం.. పరిష్కరించండి

వినతులిచ్చాం.. పరిష్కరించండి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు

ప్రజావాణిలో 61, గిరిజన దర్బార్‌లో 7 దరఖాస్తులు

ములుగు రూరల్‌/ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ప్రజలు పలు సమస్యలపై వినతులు అందజేసి పరిష్కరించాలని అధికారులను వేడుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావులతో కలిసి కలెక్టర్‌ దివాకర వినతులు స్వీకరించారు. అలాగే ఐటీడీఏలో ఏపీఓ వసంతరావు అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో 61, గిరిజన దర్బార్‌లో వచ్చిన 7 వినతులు పరిశీలించి పరిష్కరించాలని ధికారులకు సిఫారసు చేశారు.

పింఛన్లు 10

ఉపాధి కల్పన 03

ఇతర శాఖలు 30

భూ సమస్యలు 7

గృహ నిర్మాణశాఖ 11

కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లతో కలిసి అర్జీలను స్వీకరించిన కలెక్టర్‌

ఐటీడీఏలో ఏపీఓ వసంతరావు స్వీకరణ

పరిశీలించి పరిష్కరించాలని

అధికారులకు ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement