
జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో ప్రతిభ
మంచిర్యాలటౌన్: గోవాలో జరిగిన జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకా రులు ప్రతిభ చాటారు. క్రితి అగర్వాల్, ఉబైద్ఖాన్లు సిల్వర్ మెడల్స్ సా ధించినట్లు ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్ రాజేశ్ తెలిపారు. మొదటి గోవా జూ నియర్ మెన్, వుమెన్ నేషనల్ లెవల్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలకు తెలంగాణ నుంచి ప లువురు క్రీడాకారులు పాల్గొనగా, మంచి ర్యాల నుంచి ఇద్దరు క్రితి అగర్వాల్, ఉబైద్ఖాన్లు పాల్గొని సిల్వ ర్ మెడల్స్ను సాధించి, రన్నరఫ్లుగా నిలిచారు. 50–52 కేజీల బరువు విభాగంలో జూనియర్ గరల్స్లో క్రి తిఅగర్వాల్, 48–50 కిలోల బరువు విభాగంలో జూనియర్ బాయ్స్ కేటగిరిలో ఉబైద్ఖాన్లు మెడల్స్ను సాధించారు. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కీర్తి రాజ్వీర్, క్రీడాసంఘాల సభ్యులు వారిని అభినందించారు.