యోగా పోటీల్లో 5 పతకాలు | - | Sakshi
Sakshi News home page

యోగా పోటీల్లో 5 పతకాలు

Sep 8 2025 7:35 AM | Updated on Sep 8 2025 7:35 AM

యోగా పోటీల్లో 5 పతకాలు

యోగా పోటీల్లో 5 పతకాలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: నిర్మల్‌లో ఈనెల 5 నుంచి ఆదివారం ముగిసిన రాష్ట్రస్థాయి యోగాసన స్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించినట్లు జిల్లా యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కె.సురేష్‌, ప్రధాన కార్యదర్శి కె.సాయికుమార్‌, కోశాధికారి యూ.సురేష్‌ తెలిపారు. సబ్‌ జూనియర్‌, జూనియర్‌ క్రీడాకారులు బి.కవిత ఓ బంగారం, కాంస్య పతకాలు, కీర్తనారెడ్డి బంగారు, రజతం, సుప్రజ కాంస్య పతకం సాధించగా కె.సృజన నాలుగో స్థానం నిలిచినట్లు తెలిపారు. వీరికి కోచ్‌గా ఉన్న సాయికుమార్‌ను వారు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement