బాపట్లలో విషాదం.. అమెరికాలో లోకేశ్‌ మృతి | NRI Lokesh Dead At USA | Sakshi
Sakshi News home page

బాపట్లలో విషాదం.. అమెరికాలో లోకేశ్‌ మృతి

Sep 5 2025 11:19 AM | Updated on Sep 5 2025 1:50 PM

NRI Lokesh Dead At USA

సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. అమెరికాలో బాపట్లకు చెందిన లోకేష్‌(21) మృతిచెందారు. స్విమ్మింగ్‌ పూల్‌లో మునిగిపోయి పాటిబండ్ల లోకేష్‌ చనిపోయాడు. బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన గ్రానైట్ వ్యాపారి కుమారుడిగా లోకేష్‌ను గుర్తించారు. కాగా, ఉన్నత చదువుల కోసం లోకేశ్‌.. అమెరికా వెళ్లాడు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement