రైతుల సందేహాలు నివృత్తి
రైతునేస్తం వేదికల్లో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయశాఖతో పాటు ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులు అందుబాటులో ఉంటున్నారు. దీంతో కార్యక్రమానికి హాజరయ్యే రైతుల అన్ని రకాల సందేహాలు నివృత్తి అవుతున్నాయి. జిల్లాలో కొత్తగా ఎంపిక చేసిన 32 గ్రామాల్లోని రైతువేదికల్లో రైతు నేస్తానికి సంబంఽధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను ఏర్పాటు చేయిస్తున్నాం.
– బి.వెంకటేష్,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
● తాజాగా మరో 32 కేంద్రాలు మంజూరు
● అఽధిక దిగుబడులు సాధించేలా
కార్యక్రమాలు
విస్తరణకు గ్రీన్సిగ్నల్
విస్తరణకు గ్రీన్సిగ్నల్