గడువులోగా పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా పనులు పూర్తి చేయాలి

Jun 20 2025 5:18 AM | Updated on Jun 20 2025 5:18 AM

గడువులోగా పనులు పూర్తి చేయాలి

గడువులోగా పనులు పూర్తి చేయాలి

బల్దియా కమిషనర్‌ చాహత్‌ బాజ్‌ పాయ్‌

వరంగల్‌ అర్బన్‌/ఖిలా వరంగల్‌: వరంగల్‌ బల్దియా ప్రధాన కార్యాలయంలోని స్విమ్మింగ్‌ పూల్‌ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్‌ చాహత్‌ బాజ్‌ పాయ్‌ ఆదేశించారు. గురువారం క్షేత్రస్థాయిలో ఆమె పనులు పరిశీలించారు. నాణ్యతతో పనులు చేయాలని సూచించారు. ప్లానిటోరియాన్ని కమిషనర్‌ పరిశీలించారు. శివనగర్‌లోని మెట్ల బావిని, చింతగట్టు వద్ద పద్మశాలి కమ్యూనిటీ హాల్‌ నిర్మాణ పనుల్ని పర్యవేక్షించారు. ఆమె వెంట ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఈఈ రవికుమార్‌, డీఈ రాజ్‌కుమార్‌, ఏఈలు శ్రీకాంత్‌, మోజామిల్‌, హబీబ్‌, నరేశ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement