విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

Aug 2 2025 6:24 AM | Updated on Aug 2 2025 6:24 AM

విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

అవయవ దానంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు 20 ఏళ్లుగా 15 రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సంఘం కృషి ఫలితంగా ఏపీ, తెలంగాణల్లో 58 వేల మంది అవయవదానానికి ముందుకొచ్చారు. 978 మంది అవయవదాతలు పేర్లు నమోదు చేసుకున్నారు. దాతలను ప్రోత్సహించేలా ప్రభుత్వం పలు రాయితీలు ఇస్తే బాగుంటుంది.

– డాక్టర్‌ యశస్వి రమణ, అవయవదాతల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు,

గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement