
నీట్గా మెరిశారు
రాజమహేంద్రవరం రూరల్: వైద్య విద్యా కోర్సులలో ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్ష నీట్లో జిల్లాకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఎంబీబీఎస్ చదివి అనంతరం న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్, స్కల్ సర్జన్ తదితర స్పెషలైజేషన్ అంశాల్లో పీజీ చేసి, వైద్యసేవలందిస్తామని ఈ సందర్భంగా పలువురు విజేతలు చెప్పారు.
పేరు: డి.కార్తీక్రామ్ కిరీటి, రాజమహేంద్రవరం
ర్యాంకు: 19 (ఓపెన్ కేటగిరీ), 18 (ఈడబ్ల్యూఎస్)
తండ్రి: డాక్టర్ డీఎస్ అరుణ్ కుమార్, ఈఎన్టీ స్పెషలిస్ట్
తల్లి: లత, గృహిణి
లక్ష్యం: కార్డియాలజిస్ట్, స్కల్ సర్జన్
...............................................................
పేరు: కె.ఈప్సిత్ కశ్యప్, రాజమహేంద్రవరం
ర్యాంకు: 198 (ఓపెన్ కేటగిరీ),12 (ఈడబ్ల్యూఎస్)
తండ్రి: సారథి కశ్యప్ (లేటు)
తల్లి: గాయత్రి, టీచర్
లక్ష్యం: ఆర్థోపెడీషియన్, న్యూరోసర్జన్
పేరు: కేవీవీ నాగసాయి పవన్, రాజమహేంద్రవరం
ర్యాంకు: 587 (ఓపెన్ కేటగిరీ), 154 (ఓబీసీ)
తండ్రి: రామకృష్ణ, బిల్డర్
తల్లి: లక్ష్మీరూప, గృహిణి
లక్ష్యం: జనరల్ సర్జన్, రేడియాలజిస్ట్
...............................................................
పేరు: టి.సాహితి, రాజమహేంద్రవరం
ర్యాంకు: 1209 (ఓపెన్ కేటగిరీ), 32 (ఎస్సీ)
తండ్రి: టీవీఆర్ రాజు, సాఫ్ట్వేర్ ఇంజినీర్
తల్లి: నాగమణి,
స్కూల్ అసిస్టెంట్
లక్ష్యం: కార్డియాలజిస్ట్
...............................................................
పేరు: ఎం.సూర్య సంతోష్రెడ్డి, పందలపాక
ర్యాంకు: 1518 (ఓపెన్ కేటగిరీ), 880 (ఈడబ్ల్యూఎస్)
తండ్రి: డాక్టర్ మల్లిడి కృష్ణారెడ్డి, వైద్యుడు
తల్లి: సంధ్యాదేవి, కెమిస్ట్
లక్ష్యం: జనరల్ సర్జన్, గ్రామీణ ప్రజలకు వైద్యసేవలు

నీట్గా మెరిశారు

నీట్గా మెరిశారు

నీట్గా మెరిశారు

నీట్గా మెరిశారు