సామర్లకోట స్టేషన్‌ సెంటర్‌లో ఎమ్మెల్యే చినరాజప్ప అట్టహాసంగా గడియారం స్తంభం ప్రారంభించారు. ఏడాది గడువక ముందే అందులోని గడియారం మోరాయించింది. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో రూ.15 లక్షలతో గడియారం స్తంభానికి శంకుస్థాపన చేశారు. మరో రూ.16 లక్షలు కేటాయించి 2025 | - | Sakshi
Sakshi News home page

సామర్లకోట స్టేషన్‌ సెంటర్‌లో ఎమ్మెల్యే చినరాజప్ప అట్టహాసంగా గడియారం స్తంభం ప్రారంభించారు. ఏడాది గడువక ముందే అందులోని గడియారం మోరాయించింది. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో రూ.15 లక్షలతో గడియారం స్తంభానికి శంకుస్థాపన చేశారు. మరో రూ.16 లక్షలు కేటాయించి 2025

Apr 25 2026 7:42 AM | Updated on Apr 25 2026 7:42 AM

● టిక్‌టిక్‌.. బ్రేక్‌

–సామర్లకోట

ఎంతొట్టి నిర్లక్ష్యం

మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ఏడాది కిందట పల్లె పండగలో భాగంగా నిర్మించిన నీటి తొట్టెలు ఎందుకూ కొనగాకుండా ఉన్నాయి. పోలవరం జిల్లాలో చాలా ప్రాంతాల్లో రూ.లక్షలు ఖర్చు చేసి వీటిని నిర్మించినా, ఆ తొట్టెల్లో నీరు పోసేవారు లేకపోయారు. వీఆర్‌పురం మండలంలో ఈ నీటితొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఒక్కో తొట్టెకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు ఖర్చు చేశారు. ఈ తొట్టెల్లో నీరు నింపేవారు లేకపోయారు. –వీఆర్‌పురం

Advertisement
 
Advertisement
Advertisement