నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 30th September | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Sep 30 2025 4:00 PM | Updated on Sep 30 2025 4:00 PM

Stock Market Closing Update 30th September

మంగళవారం స్వల్ప లాభాలలో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 97.32 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో.. 80,267.62 వద్ద, నిఫ్టీ 23.80 పాయింట్లు లేదా 0.097 శాతం నష్టంతో 24,611.10 వద్ద నిలిచాయి.

ఐఎఫ్‍జీఎల్ రిఫ్రాక్టరీస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, నకోడా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఉమియా బిల్డ్‌కాన్, సైబర్‌టెక్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్, భారత్ గేర్స్, వండర్ ఎలక్ట్రికల్స్, మ్యాన్ ఇండస్ట్రీస్ (ఇండియా), కేపీఐటీ టెక్నాలజీస్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement