లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 2025 September 2nd | Sakshi
Sakshi News home page

లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Sep 2 2025 3:52 PM | Updated on Sep 2 2025 3:52 PM

Stock Market Closing Update 2025 September 2nd

సోమవారం ఉదయం నుంచి లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 206.61 పాయింట్లు లేదా 0.26 శాతం నష్టంతో 80,157.88 వద్ద.. నిఫ్టీ 45.45 పాయింట్లు లేదా 0.18 శాతం లాభంతో.. 24,579.60 వద్ద నిలిచాయి.

కౌసల్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, రాజశ్రీ షుగర్స్ అండ్ కెమికల్స్, కొతారి షుగర్స్ & కెమికల్స్ లిమిటెడ్, వన్ మొబిక్విక్ సిస్టమ్స్, విమ్టా ల్యాబ్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఐమ్కో ఎలెకాన్ (ఇండియా), జువారీ ఆగ్రో కెమికల్స్, బీఎస్ఎల్, ఎల్జీ రబ్బరు కంపెనీ, లుమాక్స్ ఆటోమొబైల్ కంపెనీ వంటివి నష్టాలను పొందాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement