మిశ్రమ ఫలితాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 11th November 2024 | Sakshi
Sakshi News home page

మిశ్రమ ఫలితాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Nov 11 2024 3:50 PM | Updated on Nov 11 2024 3:58 PM

Stock Market Closing Update 11th November 2024

సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 9.83 పాయింట్లు లేదా 0.012 శాతం లాభంతో 79,496.15 వద్ద, నిఫ్టీ 6.90 పాయింట్లు లేదా 0.029 శాతం నష్టంతో 24,141.30 వద్ద నిలిచాయి. సెన్సెక్స్ స్వల్ప లాభాలను పొందగా.. నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ముగిసింది.

పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ట్రెంట్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్, సిప్లా, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement