09-04-2021
Apr 09, 2021, 12:12 IST
కోవిడ్ చికిత్స పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, మాస్క్ పెట్టుకోని వారి పట్ల కఠినంగా...
09-04-2021
Apr 09, 2021, 11:12 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రెండోదశలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త రికార్డు స్థాయిలతో కరోనా వైరస్ పంజా విసురుతోంది. ...
09-04-2021
Apr 09, 2021, 10:26 IST
న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కోరలు చాస్తోంది. తగ్గుముఖం పట్టిందన్న కరోనా మరోసారి పంజా విసురుతుండటంతో...
09-04-2021
Apr 09, 2021, 09:01 IST
‘ఆర్ఆర్ఆర్’ మూవీ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్(78) కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల...
09-04-2021
Apr 09, 2021, 08:24 IST
గురువారం 36 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 22 మంది బెంగళూరు వాసులే.
09-04-2021
Apr 09, 2021, 06:33 IST
న్యూఢిల్లీ/ముంబై: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర సర్కారు మధ్య వివాదం ముదురుతోంది. ఇరుపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి....
09-04-2021
Apr 09, 2021, 04:35 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలను కోరారు. వైరస్ నియంత్రణలో...
09-04-2021
Apr 09, 2021, 04:21 IST
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని హడలెత్తిస్తోంది. ప్రతి రోజూ ఒక కొత్త రికార్డు నమోదవుతోంది. గత 24 గంటల్లో...
09-04-2021
Apr 09, 2021, 02:18 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో నిర్ధారణ పరీక్షలను భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్...
09-04-2021
Apr 09, 2021, 01:39 IST
వెల్లింగ్టన్: భారత్ కోవిడ్–19 హాట్ స్పాట్గా మారుతూ ఉండడంతో న్యూజిలాండ్ భారత్ నుంచి ప్రయాణికుల రాకపోకలపై తాత్కాలికంగా నిషేధం విధించింది....
09-04-2021
Apr 09, 2021, 01:36 IST
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా విజృంభణతో జనం వణికిపోతున్నారు. లక్షణాలు లేకుండా సోకు తుండటంతో ఎవరికి వైరస్ ఉందో ఎవరికి...
09-04-2021
Apr 09, 2021, 00:55 IST
న్యూఢిల్లీ: కోవిడ్–19 సోకిన ప్రతీ పది మందిలో ఒకరిపై వైరస్ దుష్ప్రభావాలు దీర్ఘకాలం కనిపిస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా...
08-04-2021
Apr 08, 2021, 20:49 IST
కరోనా విజృంభణ వ్యాప్తితో లాక్డౌన్ విషయమై ప్రధాని మోదీ కీలక ప్రకటన. దీనిపై ముఖ్యమంత్రులతో చర్చ
08-04-2021
Apr 08, 2021, 19:49 IST
సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 31,268 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,558 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది....
08-04-2021
Apr 08, 2021, 17:19 IST
మళ్లీ లాక్డౌన్ విధిస్తారేమోనని భయం.. పెరుగుతున్న కేసులతో తీవ్ర ఆంక్షలు.. ఊరిబాట పట్టిన కార్మికులు
08-04-2021
Apr 08, 2021, 13:02 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రెండో దశలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా రోజువారీ...
08-04-2021
Apr 08, 2021, 11:47 IST
సాక్షి,న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా సంస్థ తమకు లీగల్ నోటీసు జారీ చేసిందని కరోనా వైరస్ టీకా ‘కోవిషీల్డ్’ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్...
08-04-2021
Apr 08, 2021, 11:43 IST
సాక్షి, అబిడ్స్(హైదరాబాద్): బేగంబజార్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. బేగంబజార్లో 100 మందికిపైగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలోనే ప్రముఖ వ్యాపార కేంద్రమైన...
08-04-2021
Apr 08, 2021, 09:09 IST
సాక్షి, హైదరాబాద్: కరోనా గ్రేటర్లో మళ్లీ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఒకవైపు పాజిటివ్ కేసులు రెట్టింపు స్థాయిలో నమోదవుతుండగా...మరో వైపు కోవిడ్...
08-04-2021
Apr 08, 2021, 06:23 IST
చెన్నై: ఐపీఎల్ను కరోనా వైరస్ వదలడం లేదు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆల్రౌండర్ డానియెల్ సామ్స్ పాజిటివ్గా...
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి