నేడు హైకోర్టులో రాయచోటి జిల్లా కేంద్రం అంశంపై వాదనలు | - | Sakshi
Sakshi News home page

నేడు హైకోర్టులో రాయచోటి జిల్లా కేంద్రం అంశంపై వాదనలు

Jan 7 2026 7:41 AM | Updated on Jan 7 2026 7:41 AM

నేడు హైకోర్టులో రాయచోటి జిల్లా కేంద్రం అంశంపై వాదనలు

నేడు హైకోర్టులో రాయచోటి జిల్లా కేంద్రం అంశంపై వాదనలు

నేడు హైకోర్టులో రాయచోటి జిల్లా కేంద్రం అంశంపై వాదనలు

రాయచోటి అర్బన్‌: రాయచోటి జిల్లా కేంద్రంగా యథథాతథంగా కొనసాగించాలనే అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) హైకోర్టులో బుధవారం వాదనలు జరగనున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసును ఇటీవలే హైకోర్టు స్వీకరించిందని, బుధవారం జరగనున్న వాదనలకు 7వ నంబరింగ్‌ పొందిందన్నారు. ఈ అంశంపై ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు రాయచోటి నియోజకవర్గ ప్రజల ఆందోళనలు న్యాయస్థానం ద్వారా పరిష్కారం పొంది, ప్రజలకు మేలు జరుగుతుందనే ఆశాభావాన్ని శ్రీకాంత్‌ రెడ్డి వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement