ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారుల బదిలీ | Transfer Of Two IAS Officers In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

Apr 13 2022 1:57 PM | Updated on Apr 13 2022 2:01 PM

Transfer Of Two IAS Officers In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనిల్‌కుమార్ సింఘాల్‌, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎం.టి కృష్ణబాబు బదిలీ అయ్యారు. కృష్ణబాబుకు రవాణాశాఖ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
చదవండి: మండేకాలం..  జాగ్రత్త సుమా..!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement