విశాఖలో దారుణం.. మూగ బాలికపై అత్యాచారం | Two Men Assaulted 11 Years Old Mute Girl In Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో దారుణం.. మూగ బాలికపై అత్యాచారం

Sep 8 2025 8:47 AM | Updated on Sep 8 2025 10:50 AM

11 year old  girl mute girl incident

విశాఖపట్నం: విశాఖలోని సీతమ్మధారలో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి మతిస్థిమితం లేని 11 ఏళ్ల మూగ బాలికపై మద్యం మత్తులో మైనర్ మూగ బాలిక పై అత్యాచారంకి ఒడిగట్టిన ఇద్దరు నిందితులు. ఎస్ఆర్‌నగర్‌ ప్రాంతంలో పొదల్లోకి తీసుకొని వెళ్ళి  మైనర్ మూగ బాలిక పై అత్యాచారం చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనను పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ సీరియస్‌గా తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Advertisement
 
Advertisement
Advertisement