ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఏ ఇంట చూసినా సుస్తీ చేసిన మనుషులే కనిపిస్తున్నారు. వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో రక్తపరీక్షల సదుపాయం పూర్తి స్థాయిలో లేక ప్లేట్‌లెట్లు తగ్గుతున్నాయని గుర్తించేసరిక | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఏ ఇంట చూసినా సుస్తీ చేసిన మనుషులే కనిపిస్తున్నారు. వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో రక్తపరీక్షల సదుపాయం పూర్తి స్థాయిలో లేక ప్లేట్‌లెట్లు తగ్గుతున్నాయని గుర్తించేసరిక

Aug 3 2025 3:14 AM | Updated on Aug 3 2025 3:14 AM

ఆస్పత

ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఏ ఇంట చూసి

గొలుగొండ మండలం చోద్యం సచివాలయ పరిధిలో విప్పలపాలెం గ్రామంలో డెంగ్యూ, టైఫాయిడ్‌ జ్వరాలు ప్రజలను పీడిస్తున్నాయి. ఆ గ్రామం మొత్తం జనాభా సుమారు 500 కాగా అందులో 100 మందికిపైగా డెంగ్యూ, చికున్‌ గున్యా, టైఫాయిడ్‌, మలేరియా, సీజనల్‌ వ్యాధులతో బాధపడుతున్నారు. ఆ గ్రామంలో మూడేళ్ల పాప నుంచి వృద్ధుల వరకు జ్వరాలతో బాధపడుతున్నా.. గ్రామ సచివాలయ సెక్రటరీగానీ, ఏఎన్‌ఎం గానీ, సమీప ఎంఎల్‌హెచ్‌పీ, గొలుగొండ, కేడీ పేట పీహెచ్‌సీల పరిధిలో వైద్య సిబ్బంది గానీ ఆ వైపు చూసిన పాపాన పోలేదు. కనీసం పేరాసెటిమాల్‌ టాబ్లెట్‌ ఇచ్చే నాథులు కూడా లేరు.

ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఏ ఇంట చూసి1
1/1

ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఏ ఇంట చూసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement