ఐదు ఎకరాల్లోసీతాఫలాల తోట | - | Sakshi
Sakshi News home page

ఐదు ఎకరాల్లోసీతాఫలాల తోట

Aug 4 2026 1:05 AM | Updated on Aug 4 2026 1:05 AM

మెట్ట భూమిలో ఐదు ఎకరాల వరకు సీతాఫలాల తోటలను సాగు చేస్తున్నాను. ప్రతి ఏడాది సీతాఫలాల అమ్మకాలతో మా కుటుంబానికి రూ. లక్షకు పైగానే ఆదాయం వస్తోంది. సీతాఫలాల తోటలు మా ప్రాంతానికి వరంగా మారాయి.

– గుల్లె రాము, చోడిపల్లి, పాడేరు మండలం

ఈ ఏడాది కాపు బాగుంది

మా తోటల్లో ఈ ఏడాది కూడా కాపు బాగుంది. ఈ మూడు వారాల వ్యవధిలో ఇప్పటివరకు 20 బుట్టల సీతాఫలాలను విక్రయించాను. రూ. 12 వేల ఆదాయం లభించింది. మరో రెండు నెలల వరకు కాపు వస్తుంది.

– సోమెలి మత్స్యకొండమ్మ, మెట్టలపాడు, జి.మాడుగుల మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement