● ‘భీంబాయి’ స్ఫూర్తితో ముందుకు.. ● ఇక రాష్ట్రమంతా అందుబాటులోకి ● అన్ని జిల్లాల్లో యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ● మన్‌కీ బాత్‌లో ఇప్పటికే ప్రధాని మోదీ ప్రశంసలు | - | Sakshi
Sakshi News home page

● ‘భీంబాయి’ స్ఫూర్తితో ముందుకు.. ● ఇక రాష్ట్రమంతా అందుబాటులోకి ● అన్ని జిల్లాల్లో యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ● మన్‌కీ బాత్‌లో ఇప్పటికే ప్రధాని మోదీ ప్రశంసలు

Nov 11 2025 6:01 AM | Updated on Nov 11 2025 6:01 AM

● ‘భీ

● ‘భీంబాయి’ స్ఫూర్తితో ముందుకు.. ● ఇక రాష్ట్రమంతా అందుబ

● ‘భీంబాయి’ స్ఫూర్తితో ముందుకు.. ● ఇక రాష్ట్రమంతా అందుబాటులోకి ● అన్ని జిల్లాల్లో యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ● మన్‌కీ బాత్‌లో ఇప్పటికే ప్రధాని మోదీ ప్రశంసలు

ఎంతో ఆనందంగా ఉంది

ఇప్పపువ్వు లడ్డూను తొలుత స్వయం ఉపాధి కోసం తయారు చేశాం. తొలి నాళ్లలో అంతగా అమ్ముడుపోయేవి కావు. ఐటీడీఏ చేయూతతో విక్రయాలు పెరిగాయి. ప్రభుత్వ ఆశ్ర మ పాఠశాలలతో పాటు బయట మార్కెట్‌లోనూ అమ్ముతున్నాం. ప్రతి నెలా రూ.6లక్షల నుంచి రూ.8లక్షల వరకు లడ్డూల అమ్మకాలు జరుగుతున్నాయి. ఖర్చులన్నీ పోనూ సభ్యులకు తలా రూ.20వేల వరకు మిగులుతుంది. మేం చేసే లడ్డూలను ప్రశంసిస్తూ ప్రధానమంత్రి మోదీ అభినందించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఈ లడ్డూ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆలోచించడంతో మా లాంటి మరింత మందికి ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం చేయూతనందిస్తే మరింతగా

ముందుకు సాగుతాం.

– బాగుబాయి భీంబాయి, ఆదివాసీ మహిళా సహకార సంఘం అధ్యక్షురాలు

● ‘భీంబాయి’ స్ఫూర్తితో ముందుకు.. ● ఇక రాష్ట్రమంతా అందుబ1
1/1

● ‘భీంబాయి’ స్ఫూర్తితో ముందుకు.. ● ఇక రాష్ట్రమంతా అందుబ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement