-
అంబానీ అదిరిపోయే స్కెచ్..!
-
మైదానంలోనే కాదు.. డ్రెస్సింగ్రూమ్లోనూ మనోడే హీరో!
తెలుగు తేజం నంబూరి తిలక్ వర్మ... ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడు. ఈ సీజన్లో ముంబై వరుసగా తొలి రెండు మ్యాచ్ల్లో ఓడినప్పటికి తాను మాత్రం విఫలం కాలేదు. రోహిత్ శర్మ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ బ్యాటింగ్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. తాజాగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందిన తిలక్ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. అప్పటికే ధాటిగా ఆడుతున్న రోహిత్కు జతయ్యాడు. వాయువుకు అగ్ని తోడయినట్లుగా రోహిత్ అండతో తిలక్ వర్మ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 29 బంతుల్లోనే 41 పరుగులు చేసి ఔటైనప్పటికి అప్పటికే ముంబైని పటిష్ట స్థితిలో నిలిపాడు. నిజానికి తిలక్ వర్మ ఔట్ కాకపోయుంటే ముంబై మ్యాచ్ను 17 లేదా 18 ఓవర్లలోనే ముగించి ఉండేది. అయితే తిలక్ వర్మ, రోహిత్లు వెనువెంటనే ఔట్ కావడంతో మ్యాచ్ చివరి వరకు వెళ్లింది. ఆఖరి బంతికి ఉత్కంఠగా మారినప్పటికి టిమ్ డేవిడ్ రెండు పరుగులు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ సీజన్ మంచి ఫామ్ కనబరుస్తున్న తిలక్ వర్మ మూడు మ్యాచ్లు కలిపి 147 పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్నాడు. అతని ఖాతాలో ఒక అర్థసెంచరీ ఉంది. అయితే మనోడు మైదానంలోనే కాదు డ్రెస్సింగ్ రూమ్లోనూ హీరోగా నిలిచాడు. విషయంలోకి వెళితే.. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ గెలిచాకా ముంబై డ్రెస్సింగ్ రూమ్కు ఫ్రాంచైజీ ఓనర్ నీతా అంబానీ వచ్చారు. ఈ క్రమంలో మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను మెచ్చుకున్న ఆమె బ్యాడ్జ్లను అందించారు. ఈ నేపథ్యంలో నీతా అంబానీ మాట్లాడుతూ.. ఈరోజు మ్యాచ్లో రోహిత్, తిలక్ వర్మలు ఇద్దరు కీలకపాత్ర పోషించారు. కానీ నా దృష్టిలో నిజమైన విన్నర్ తిలక్ వర్మ.. అందుకే అతనికి డ్రెస్సింగ్ రూమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందజేస్తున్నాం అంటూ తెలిపింది. అనంతరం తిలక్ వర్మ పొలార్డ్ చేతుల మీదుగా తన షర్ట్కు బ్యాడ్జ్ పెట్టించుకున్నాడు. ''చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు స్పెషల్.. సీజన్లో ముంబై తొలి విజయాన్ని అందుకుంది. మిగతా మ్యాచ్ల్లో కూడా ఇలానే రాణించాలని కోరుకుంటున్నా థాంక్యూ'' అని తెలిపాడు. ఇక బౌలర్లలో పియూష్ చావ్లా బ్యాడ్జ్ను అందుకున్నాడు. 𝕋𝕙𝕖 𝕋𝕚𝕝𝕒𝕜 𝕍𝕒𝕣𝕞𝕒 𝕊𝕙𝕠𝕨 continues... 🔥 Our southpaw was also a winner of the 𝘿𝙧𝙚𝙨𝙨𝙞𝙣𝙜 𝙍𝙤𝙤𝙢 𝙋𝙡𝙖𝙮𝙚𝙧 𝙤𝙛 𝙩𝙝𝙚 𝙈𝙖𝙩𝙘𝙝 for #DCvMI 💪#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 pic.twitter.com/MCRwulWxu3 — Mumbai Indians (@mipaltan) April 12, 2023 చదవండి: 'మీరు కర్మని నమ్మారు.. మేం మాత్రం శర్మని నమ్మాం' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఎంత స్టార్ హీరో అయినా ఆమె చెప్పులు మోయాల్సిందే!
బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఫైటర్ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె జంటగా కనిపించనుంది. అయితే 2014లో తన భార్య సుసానే ఖాన్తో హృతిక్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సింగర్ సబా ఆజాద్తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇటీవల ముంబయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సానికి తన లవర్తో కలిసి పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో హృతిక్ చేసిన పనికి నెటిజన్స్ షాకవుతున్నారు. తాజాగా ముంబయిలో జరిగిన ఈవెంట్కు సంబంధించిన ఫోటోలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో అమిత్, సబాతో ఫోటో దిగుతుండగా వెనకాలే హృతిక్ చేతిలో హీల్స్ పట్టుకుని కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. తన లవర్ సబా హీల్స్ను హృతిక్ చేతులతో పట్టుకుని కనిపించడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో లవర్పై ప్రేమ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు హృతిక్ చేసిన పనికి షాకవుతున్నారు. ప్రియురాలి హీల్స్ను చేతుల్లో మోస్తున్న హృతిక్ సింప్లిసిటీకి మెచ్చుకోవాలంటూ పోస్ట్ చేశారు. అయితే గతేడాది డిన్నర్ డేట్లో కనిపించిన తర్వాత ఇద్దరు రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట ముంబైలోని జుహు ప్రాంతంలో దాదాపు రూ.100 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఏ ఈవెంట్కు వెళ్లినా ఈ జంట కలిసే వెళ్తున్నారు. ఆ తర్వాత కూడా హృతిక్ ఫ్యామిలీతో గెట్-టుగెదర్, కరణ్ జోహార్ బర్త్డే వేడుకలో జంటగా కనిపించి తమ రిలేషన్షిప్ను కొనసాగించారు. మరోవైపు హృతిక్ మాజీ వైఫ్ సుసానే ఖాన్.. అర్జున్ రాంపాల్తో క్లోజ్గా ఉంటున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Amit Aggarwal (@amitaggarwalofficial) -
నాటు నాటు సాంగ్.. ఒకే వేదికపై ఆలియా భట్, రష్మిక
ముంబయిలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు బాలీవుడ్తో పాటు హాలీవుడ్ స్టార్స్ సైతం హాజరయ్యారు. రెండో రోజు కూడా అదేస్థాయిలో పలువురు బాలీవుడ్ తారలు వేదికపై సందడి చేశారు. వారికి ఇష్టమైన పాటలకు స్టెప్పులు వేస్తూ హల్చల్ చేశారు. వరుణ్ ధావన్, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, ఆలియా భట్, రష్మిక మందన్న ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటుకు స్టెప్పులతో అదరగొట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటుకు రష్మికతో కలిసి ఆలియా భట్ స్టెప్పులతో అదరగొట్టేసింది. ఒకే వేదికపై ఇద్దరు స్టార్ హీరోయిన్స్ డ్యాన్స్ చేయడంతో అభిమానులు చప్పట్లతో హోరెత్తించారు. పలువురు బాలీవుడ్ తారలు సైతం వేదికపై డ్యాన్స్ చేశారు. రణవీర్ సింగ్ సైతం ప్రియాంక చోప్రాతో కలిసి స్టెప్పులేశారు. వరుణ్ ధావన్ డ్యాన్స్ చేస్తూ జిగి హడిద్ను చేతులపై ఎత్తుకుని సందడి చేశారు. రెండు రోజుల పాటు సాగిన ఈ ఈవెంట్లో పెనెలోప్ క్రజ్, టామ్ హాలండ్, జెండయా, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, సబా ఆజాద్, దుల్కర్ సల్మాన్, కరణ్ జోహార్, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Indian Express Entertainment (@ieentertainment) -
విదేశీ లీగ్స్లోనూ తనదైన ముద్ర.. కొత్త జట్ల పేర్లను ప్రకటించిన ముంబై యాజమాన్యం
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు పొందింది ముంబై ఇండియన్స్. క్యాష్రిచ్ లీగ్లో అత్యధిక సార్లు(ఐదుసార్లు) ఐపీఎల్ చాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టుగా పేరు పొందిన ముంబై ఇండియన్స్ త్వరలోనే మరో రెండు ప్రైవేటు లీగ్స్లో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న యూఏఈ టి20 లీగ్లో ఒక జట్టును.. అదే సమయంలో క్రికెట్ సౌతాఫ్రికా నిర్వహించనున్న సీఎస్కే టి20 లీగ్లో మరొక జట్టును(న్యూ లాండ్స్, కేప్టౌడ్) కొనుగోలు చేసింది. తాజాగా ఆ జట్లకు సంబంధించిన పేర్లను రివీల్ చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ముంబై ఇండియన్స్ బ్రాండ్ ను అలాగే ఉంచుతూ యూఏఈ లో కొనుగోలు చేసిన ఫ్రాంచైజీకి ముంబై ఎమిరేట్స్(MI Emirates) గా నామకరణం చేసింది. ఇక సౌతాఫ్రికా టి20 లీగ్లో కేప్ టౌన్ ఫ్రాంచైజీని దక్కించుకున్న అంబానీ దానికి ముంబై కేప్టౌన్ (MI Cape Town) అని పేరును పెట్టింది. ఈ రెండు పేర్లలో కామన్ గా ఉన్న బ్రాండ్ ముంబై(ఎంఐ-MI). ఫ్రాంచైజీల పేర్లతో పాటు అందులో పాల్గొననున్న ఆటగాళ్లు కూడా ముంబై ఇండియన్స్ జెర్సీలను ఆటగాళ్లు ధరించనున్నారు. ముంబై ఇండియన్స్ జెర్సీ బ్లూ, గోల్డ్ లతో కలగలిసిన దుస్తులే యూఏఈ, సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ లలో కనిపించనున్నారు. కేవలం లోగో మాత్రమే మారనుంది. ఈ మేరకు ముంబై ఇండియన్స్.. తన ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదే విషయమై నీతా అంబానీ మాట్లాడుతూ.. ‘మా ఫ్యామిలీలోకి సరికొత్త ఫ్రాంచైజీలు 'ముంబై ఎమిరేట్స్'.. 'ముంబై కేప్ టౌన్'ను స్వాగతించడం చాలా సంతోషాన్నిస్తుంది.ఎంఐ అనే పేరుతో మాకు క్రికెట్కు మించిన అనుబంధం ఉంది. మా తాజా ఫ్రాంచైజీలు కూడా ఎప్పటిలాగే ఒకే నైతికతను స్వీకరిస్తాయి. ఎంఐ స్థాయిని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తాయని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. సీఎస్ఏ టి20 లీగ్లో మొత్తం ఆరుజట్లు ఉండగా.. అన్నింటిని ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. తాజాగా కేప్టౌన్ను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్.. ముంబై కేప్టౌన్గా నామకరణం చేసింది. ఇక మిగతా జట్లను పరిశీలిస్తే జొహన్నెస్బర్గ్ను సీఎస్కే, సెంచూరియన్, పార్ల్, డర్బన్,పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీలను ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్,లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్నాయి. 🚨 Welcoming @MIEmirates & @MICapeTown into our FA𝐌𝐈LY OF TEAMS! 💙 📰 Read more - https://t.co/85uWk804hU#OneFamily #MIemirates #MIcapetown @EmiratesCricket @OfficialCSA — Mumbai Indians (@mipaltan) August 10, 2022 🇦🇪🤝🇮🇳🤝🇿🇦 Presenting @MICapeTown & @MIEmirates 🤩💙#OneFamily #MIemirates #MIcapetown @EmiratesCricket @OfficialCSA pic.twitter.com/6cpfpyHP2H — Mumbai Indians (@mipaltan) August 10, 2022 🆕 𝕋𝔼𝔸𝕄 💙 𝕊𝔸𝕄𝔼 FA𝐌𝐈LY 🇦🇪 @MIEmirates 🎨: James Sun#OneFamily #MIemirates @EmiratesCricket pic.twitter.com/bxFM9EzBW7 — Mumbai Indians (@mipaltan) August 10, 2022 చదవండి: The Hundred League 2022: దంచికొట్టిన డేవిడ్ మలాన్.. దూసుకుపోతున్న ట్రెంట్ రాకెట్స్ Sanju Samson: 'మరి అంత పనికిరాని వాడా?.. బీసీసీఐ కావాలనే చేస్తోంది'
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement