-
నల్లవాగు.. పరవళ్లు
కల్హేర్: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగులో భారీగా వరద చేరింది. బుధవారం ప్రాజెక్టు అలుగుపై నుంచి వరద నీరు పొంగిపొర్లింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1493 ఫీట్లు. పూర్తి నీటి నిల్వ 776.13 ఎంసీఎఫ్టీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 1493.166 ఫీట్లు ఉంది. మంగళవారం రాత్రి ఎగువ భాగంలోని కంగ్టి మండలంలో కురిసిన వర్షంతో భారీగా నీరు చేరింది. 400 క్యూసెక్కులు వరకు వరద నీరు ఇన్ఫ్లో ఉంది. 200 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది. ప్రాజెక్టు అలుగు వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో మండలంలోని చెరువులకు జలకళ వచ్చింది. -
గురుకులంలో అన్నం అధ్వానం
ఉడకని భోజనం సగం కడుపు నింపుకుంటున్న విద్యార్థులు అన్నం తినలేక నేలపై పడేస్తున్న దైన్యం ఇదీ నల్లవాగు గురుకుల పాఠశాల దుస్థితి కలే్హర్ : అవ్వా.. ఇదేమి బువ్వా అన్నట్టు ఉంది మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ నల్లవాగు గురుకుల పాఠశాల విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం. పేరుకు సన్న బియ్యం అంటున్నా పాఠశాలలో వండుతున్న భోజనం దొడ్డు బియ్యాన్ని తలపిస్తోంది. గడ్డలు కట్టినట్టు నాణ్యతలేని, ఉడకని భోజనం పెట్టడంతో సగం కడుపు నింపుకుని విద్యార్థులు పస్తులు ఉండాల్సీ వస్తోంది. ఆదివారం నల్లవాగు గురుకుల పాఠశాలను సాక్షి సందర్శించింది. విద్యార్థులకు నాణ్యతలేని భోజనం వండి వడ్డిస్తున్నట్లు వెల్లడైంది. గురుకులంలో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని గతంలో సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఇంతవరకు పరిస్థితిలో మార్పు కనబడడం లేదు. భోజనం రుచిగా లేకపోవడంతో విద్యార్థులు సరిగా తినలేక నేలపై పడేస్తున్నారు. పాఠశాల ఆవరణలో చెట్ల కింద, కిటికిల వద్ద పడేస్తున్నారు. పాఠశాలలో 375 మంది విద్యార్థులు ఉన్నారు. ఏ ఒక్క రోజూ కడుపు నిండ అన్నం తినలేకపోతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సన్న బియ్యం బస్తాలు సరఫరా చేస్తున్నా వండిన అన్నం దొడ్డుగా ఉంటోందని గురుకులం ఇ¯ŒSచార్జి వార్డె¯ŒS వెంకట్స్వామి తెలిపారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. నాణ్యమైన భోజనం పెట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. గురుకులం, ఉడకని అన్నం, నల్లవాగు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
గంపగుత్తగా రాబట్టాలని..
No Headline
ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది
నూర్ బాషా కులాన్ని గుర్తించింది సీఎం జగనే
Watch Live: కోరుకొండలో సీఎం జగన్ ప్రచార సభ
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement