breaking news
Khuyathong area
-
ఇంఫాల్లో బాంబు పేలుడు: ముగ్గురు మృతి
ఇంఫాల్: మణిపూర్ రాజధాని ఇంపాల్లోని పశ్చిమ ప్రాంతమైన కుత్యాంగ్ ప్రాంతంలో ఆదివారం శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరొకరు మరణించారు. దాంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మిగిలిన క్షతగాత్రుల పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. -
ఇంఫాల్లో బాంబు పేలుడు: ఇద్దరు మృతి