-
జూ పార్క్ లో బెంగాల్ టైగర్ మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని కరాచీ జూ పార్క్లో బెంగాల్ టైగర్ మృతిచెందినట్టు శుక్రవారం అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. గత కొన్ని వారాలుగా తీవ్ర అనారోగ్యానికి గురైన పులికి కిడ్నీ చెడిపోవడంతో మృతిచెందినట్టు జీయో న్యూస్ నివేదించింది. సాధారణంగా పులల జీవితం కాలం 17 నుంచి 18 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ బెంగాల్ టైగర్ 16 ఏళ్లకే మృతిచెందినట్టు జూ డైరెక్టర్ మహమ్మద్ ఫహీమ్ ఖాన్ చెప్పారు. చాలా సంవత్సరాల తరువాత జూ లో పులి చనిపోవడం ఇది రెండోసారిగా పేర్కొన్నారు. గత 2014 జూన్ నెలలో బెల్జియం నుంచి తీసుకవచ్చిన చిన్న పులి జీర్ణశయాంతర సంబంధిత సమస్యలతో మృతిచెందినట్టు తెలిపారు. గడిచిన సంవత్సరాల్లో కరాచీ జూలో పులులే కాకుండా నక్కలు, జింకలు, ఒంటెలు వంటి మిగతా జంతు జాతులు క్రమక్రమంగా అంతరించిపోతూ వస్తున్నాయని ఫహీమ్ ఖాన్ వెల్లడించారు. -
ముంతాజ్బేగం ఆఫ్రికావాళీ..
మొహం చూస్తే.. మహిళది.. శరీరం నక్కది.. ఏంటీ చిత్రమైన ఫొటో? గ్రాఫిక్కా అని డౌటొచ్చిందా.. గ్రాఫిక్ కాదు.. నిజమే.. అయితే.. ఇందులో చిన్న తిరకాసు ఉంది. ఆ విషయమేమిటో తెలియాలంటే.. మనం పాకిస్థాన్లోని కరాచీ జూకు వెళ్లాలి. అక్కడికి వెళ్లగానే.. ముంతాజ్ బేగం ఆఫ్రికావాళీ ఉండే బోను వద్దకు వెళ్లిపోతారు. అక్కడే ఈ ‘చిత్రమైన జీవి’ కనిపిస్తుంది. సగం నక్క, సగం మనిషి.. ఈ కాల్పనిక జంతువు నిజంగా లేదు. అక్కడున్నది ఓ మనిషే.. నక్క శరీరం అక్కడుంటుంది.. దాని బుర్ర ప్లేసుతో మాత్రం ఆడ వేషం వేసుకున్న జూ సిబ్బంది మురాద్ అలీ ఉంటాడన్నమాట. మురాద్ అలీది ప్రపంచంలోనే అత్యంత చిత్రమైన ఉద్యోగం. ఈ కాల్పనిక జీవి తమ భవిష్యత్తును చెబుతాదన్నది కొందరి నమ్మకం. అందుకే.. రోజూ జూ తెరవగానే.. చాలా మంది వచ్చి తమ సమస్యలను చెప్పి.. సలహాలను అడుగుతారు. జూ మొదలవగానే.. ముంతాజ్ బేగం ఆఫ్రికావాళీ వేషంలో ఉన్న మురాద్ అలీ తన కథ చెప్పడం మొదలుపెడతాడు. 35 ఏళ్ల క్రితం ఆఫ్రికా జూలో తానిలాగే పుట్టానని.. తాను కేక్, పళ్లు మాత్రమే తింటానని చెబుతాడు. తర్వాత జనం తమ ప్రశ్నలు అడగడం మొదలుపెడతారు. మురాద్ అలీ సమాధానం చెబుతూ పోతాడు. ఇలా రోజుకు 12 గంటలపాటు మురాద్ అలీ ముంతాజ్ బేగం అవతారమెత్తుతాడు. కరాచీ జూలో మిగతా జంతువులతో పోలిస్తే.. ముంతాజ్ బేగంకే క్రేజ్ ఎక్కువట.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement