-
గతిశక్తి పోర్టల్తో విద్యుత్ పంపిణీ లైన్ల అనుసంధానం
న్యూఢిల్లీ: దేశీయంగా మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చే దిశగా ప్రస్తుతం ఉన్న అన్ని అంతర్రాష్ట్ర పంపిణీ వ్యవస్థ లైన్లను (ఐఎస్టీఎస్) పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎంపీ) పోర్టల్కు అనుసంధానం చేసినట్లు కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది. అలాగే, నిర్మాణంలో ఉన్న లైన్లలో 90 శాతం లైన్లను కూడా అనుసంధానించినట్లు వివరించింది. రూట్ సర్వే తర్వాత మిగతా వాటిపై కూడా దృష్టి పెట్టనున్నట్లు విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో లైన్ల ప్లానింగ్, టెండరింగ్, అమలు, అనుమతుల ప్రక్రియలు సులభతరం అవుతాయని వివరించింది. హైవేలు, రైల్వేలు, ఏవియేషన్, గ్యాస్, విద్యుత్ పంపిణీ, పునరుత్పాదక విద్యుత్ తదితర రంగాలను అనుసంధానం చేయడం ద్వారా మౌలిక సదుపాయాల కల్పనను మరింత మెరుగుపర్చే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఆక్టోబర్లో పీఎం గతిశక్తి ఎన్ఎంపీని ఆవిష్కరించారు. -
అంతర్రాష్ట్ర పర్మిట్లపై చర్చలు నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: అంతరాష్ట్ర పర్మిట్లపై ఏపీ, తెలంగాణల మధ్య చర్చలు బుధవారానికి వాయిదా పడ్డాయి. పర్మిట్ల గడువు ఈ నెల 31తో ముగుస్తుండటంతో లారీ యజమానులు, స్టేజి కారియర్లుగా తిరిగే బస్సుల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించి, సింగిల్ పర్మిట్ విధానం కొనసాగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపధ్యంలో మంగళవారం అసెం బ్లీలో ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరారు. అయితే ఇరు రాష్ట్రాల అధికారులు, లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో కలిసి బుధవారం తెలంగాణ సచివాలయంలోని రవాణా మంత్రి చాంబర్లో భేటీ అవ్వాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి శిద్ధా రాఘవరావు రవాణా అధికారులతో సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వ వాదనలతో కూడిన నోట్స్, సంబంధిత పత్రాలన్నింటినీ సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణ వాహనాలు కూడా కాకినాడ పోర్టుకు, నల్లగొండ జిల్లా నుంచి సిమెంటు లోడు లారీలు ఏపీకి వస్తాయని రవాణా అధికారులు మంత్రికి వివరించినట్లు సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement