-
సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో గ్రూప్స్ పరీక్షలకు ఆన్లైన్ కోచింగ్
సాక్షి ఎడ్యుకేషన్: తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. ఇప్పటికే తెలంగాణలో గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల కాగా, త్వరలోనే గ్రూప్ 2, 3,4 కు పరీక్షలకు కూడా నోటిఫికేషన్లు రానున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలో గ్రూప్1, 2నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇలాంటి కీలక సమయంలో కోచింగ్ సెంటర్లకు వెళ్లి కోచింగ్ తీసుకోలేని, ఇంటివద్దనే ఉంటూ గ్రూప్ పరీక్షలకు సన్నద్ధమవ్వాలనుకునే అభ్యర్థులకోసం ప్రత్యేకంగా సాక్షి ఎడ్యుకేషన్, డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ (కేజీహెచ్ అకాడమీ) ఆధ్వర్యంలో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వనుంది. అనుభవజ్ఞులైన ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ఏపీపీఎస్సీ/టీఎస్పీఎస్సీ గ్రూప్ 1,2,3,4 పరీక్షలకు కోచింగ్ ఇస్తుంది. అత్యంత తక్కువ ధరలకే ఈ కోచింగ్ లభిస్తుంది. ఇందులో ముఖ్యంగా వీడియో క్లాసులు, స్టడీమెటీరియల్, ఆన్లైన్ ఎగ్జామ్స్ మొదలైనవి ఉంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు https:// arenaone. in/ sakshieducation/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ కోచింగ్ వ్యాలిడిటీ ఒక ఏడాది వరకు ఉంటుంది. మరిన్ని వివరాలకు 9505514424, 9666013544, 9912671555 ఫోన్ నంబర్లను సంప్రదించండి. ఇదీ చదవండి: ఏది గుడ్.. ఏది బ్యాడ్?.. అరవండి.. పరుగెత్తండి.. చెప్పండి -
సుప్రీం తీర్పు మేర నడుచుకోండి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2011లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి వివాదాస్పదమైన ఆరు ప్రశ్నలను పక్కనపెట్టి మిగిలిన 144 జవాబులనే పరిగణనలోకి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకోవాలని టీఎస్పీ ఎస్సీ, ఏపీపీఎస్సీలను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై తాము మరోసారి ప్రత్యేకంగా ఉత్తర్వులివ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ‘కీ’ లో తప్పుల విషయంలో జోక్యం చేసుకోవాలంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్కుమార్, జస్టిస్ బి.శివశంకరరావులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 2011లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షకు సంబంధించి ఏపీపీఎస్సీ తుది ‘కీ’లో 6 ప్రశ్నల సమాధానాలు తప్పుగా ఉన్నాయం టూ కొందరు అభ్యర్థులు పరిపాలన ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ 4 ప్రశ్నల విషయంలోనే కమిటీని ఏర్పా టు చేయాలని ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేయడంతోపాటు నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చేంతవరకు ప్రస్తుత ఇంటర్వ్యూలను నిలిపేయాలని హైదరాబాద్కు చెందిన కె.ప్రసాద్, సి.హెచ్.నాగమురళీకృష్ణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్వ్యూలను కొనసాగించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకునేంత వరకు ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపికను ఖరారు చేయవద్దని ఏపీపీఎస్సీని ఆదేశించిం ది. తుది ‘కీ’లో వివాదాస్పదంగా మారిన డీ సీరీస్లోని 4 ప్రశ్నల విషయంలో ఏపీపీఎస్సీ నిపుణుల కమిటీ నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ 4 ప్రశ్నల వ్యవహారాన్ని యూపీఎస్సీకు నివేదించింది. దీనిపై 4 వారాల్లో నిర్ణయం తీసుకుని నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను ఏపీపీఎస్సీ సుప్రీంలో సవాల్ చేయగా వాదనలు విన్న కోర్టు వివాదాస్పద 6 ప్రశ్నలను పక్కనపెట్టి మిగిలిన 144 జవాబులనే పరిగణనలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమలు సాధ్యమేనా..?
అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
కలెక్టర్ ఆదేశాలు కూడా పనిచేయలేదు
మాజీ సైనికులు ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఓటర్ స్లిప్పు లేదా.. టెన్షన్ వద్దు
ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకుందాం
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై దుష్ప్రచారం
టీడీపీలో చేరిన నేతను నిలదీసిన గ్రామస్తులు
No Headline
మేమంతా జగనన్న బాటలోనే..
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement