breaking news
Aditya Mehta Foundation
-
మంచు లక్ష్మి @100 కి.మీ రైడ్
-
పారా అథ్లెట్స్ కోసం 'మిషన్ 100'
-
పారా అథ్లెట్లకు ఏఎంఎఫ్ ఆసరా
నేడు అమల చేతుల మీదుగా పరికరాల పంపిణీ ఆదిత్య మెహతా ఫౌండేషన్ (ఏఎంఎఫ్) పారా అథ్లెట్లకు ఆసరాగా నిలుస్తోంది. సికింద్రాబాద్లోని అవర్ సేక్రెడ్ స్పేస్లో శనివారం ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్న కార్యక్రమంలో పారా అథ్లెట్లకు కావలసిన పరికరాలను, కృత్రిమ అవయవాలను అమల అక్కినేని చేతుల మీదుగా పంపిణీ చేయనుంది. విజయవాడకు చెందిన పారా స్విమ్మర్ శ్రీనివాస్ నాయుడు, కోల్కతాకు చెందిన పారా సైక్లిస్ట్ అలోక్ మండల్, నగరానికి చెందిన పారా సైక్లిస్ట్ అభిషేక్లకు రూ.4 లక్షల విలువ చేసే కృత్రిమ అవయవాలను, పరికరాలను అందజేయనున్నట్లు ఏఎంఎఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.