-
" />
ఉత్కృష్ట సేవా పథకం
బీవీ ప్రసాదరావు, పీసీ
జి.అమ్మినాయుడు,
పీసీ, ఉమెన్ పోలీస్స్టేషన్
ఎల్.రామకృష్ణ, హెచ్సీ, నందిగాం
పి.వాసుదేవరావు,
-
ప్రాధాన్యం
సంక్షేమానికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి● సంగారెడ్డి వేదికగా స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ
● ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై ఊసే ఎత్తని సీఎం
Mon, Aug 17 2026 07:23 AM -
ప్రజాకాంక్ష నెరవేర్చేలా పాలన
సంగారెడ్డి జోన్: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
Mon, Aug 17 2026 07:23 AM -
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
సంగారెడ్డి జోన్: స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సంగీత పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం జాతీయ పతాకాన్ని సంగీత ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
Mon, Aug 17 2026 07:23 AM -
చదువు, క్రీడలకూ ప్రోత్సాహం
నారాయణఖేడ్: విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు.
Mon, Aug 17 2026 07:23 AM -
సీఎం సభ సైడ్లైట్స్
సంగారెడ్డి : లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంగారెడ్డికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్లో వచ్చి కంది ఐఐటీలో దిగారు.
Mon, Aug 17 2026 07:23 AM -
సిగాచి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి
పటాన్చెరుటౌన్: సిగాచి బాధిత కుటుంబాలకు మిగిలిన నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా చూడాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి సీఎం రేవంత్రెడ్డిని కోరారు. సంగారెడ్డిలో శనివారం జరిగిన సమావేశంలో పాల్గొని, పలు కార్మికుల అంశాలపై సీఎంకు వినతిపత్రం అందజేశారు.
Mon, Aug 17 2026 07:23 AM -
ఎన్జీటీ కేసు రద్దులో ప్రభుత్వం విఫలం
హుస్నాబాద్: హుస్నాబాద్ మెట్ట ప్రాంతానికి జీవనాధారమైన గౌరవెల్లి రిజర్వాయర్పై ఉన్న ఎన్జీటీ కేసును తొలగించి ప్రాజెక్టును పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్ అన్నారు.
Mon, Aug 17 2026 07:23 AM -
250 మంది యువకుల రక్తదానం
పటాన్చెరు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు, కీర్తిశేషులు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి 37వ జయంతిని జీఎంఆర్, జీవీఆర్ అభిమానులు, స్నేహితులు ఘనంగా నిర్వహించారు.
Mon, Aug 17 2026 07:23 AM -
ఉత్తమ సేవలకు పురస్కారాలు
మెదక్ కలెక్టరేట్: పురస్కారాలు పొందిన అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ పేర్కొన్నారు.
Mon, Aug 17 2026 07:23 AM -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
చేగుంట(తూప్రాన్): అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండల కేంద్రమైన మాసాయిపేట శివారులో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మాసాయిపేట మండలం పులిగుట్ట తండాకు చెందిన మలోతు మున్నీ(40) కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది.
Mon, Aug 17 2026 07:23 AM -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
జహీరాబాద్ టౌన్: జనాభాలో సగం ఉన్న మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని కోల్ ఇండియా కంపెనీ మాజీ చైర్మన్ పీఎం. ప్రసాద్ పేర్కొన్నారు.
Mon, Aug 17 2026 07:23 AM -
జీఓ 97 రద్దుకు ఒత్తిడి తేవాలి
సిద్దిపేటజోన్: రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జీఓ97ను ప్రభుత్వం రద్దు చేసేలా అసెంబ్లీలో ఒత్తిడి చేయాలని తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మేకల అక్షయ్కుమార్ శనివారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్
Mon, Aug 17 2026 07:23 AM -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నారాయణఖేడ్: ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నాగల్గిద్ద మండలం గూడూరు శివారులో శనివారం చోటు చేసుకుంది. నాగలిగిద్ద ఏఎస్ఐ రవికుమార్ కథనం ప్రకారం..
Mon, Aug 17 2026 07:23 AM -
గుట్టుగా యూరియా అమ్మకాలు
ఫ కోదాడ కేంద్రంగా బ్లాక్ దందా ఫ పట్టణ శివారులోని గోదాములో నిల్వచేసిన వ్యాపారులుకోదాడ శివారు తమ్మర వద్ద ఉన్న సబ్బుల గోదాములో అక్రమంగా యూరియా
Mon, Aug 17 2026 07:23 AM -
స్వగ్రామంలోనే ఓటుకు మొగ్గు
సూర్యాపేట : ఇన్నాళ్లు రాజకీయ అవసరాల కోసం పట్టణాలు, సొంతూర్లలో ఓటు కలిగిన వారంతా ఇప్పుడు స్వగ్రామంలోనే ఓటు హక్కు ఉంచుకునేలా చూసుకుంటున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా డబుల్ ఓట్లను వదులుకోవాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
Mon, Aug 17 2026 07:23 AM -
ప్రతిఒక్కరూ రాజ్యాంగ హక్కులు పొందాలి
చివ్వెంల (సూర్యాపేట) : ప్రతిఒక్కరూ రాజ్యాంగ హక్కులు పొందడంతో పాటు, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని విధులు నిర్వహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద సూచించారు.
Mon, Aug 17 2026 07:23 AM -
ఆర్థిక సమస్యలతో బలవన్మరణం
శాలిగౌరారం : ఆర్థిక సమస్యలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. శనివారం ఎస్ఐ బాబు తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Aug 17 2026 07:23 AM -
వివాహిత దారుణ హత్య
చౌటుప్పల్ : తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తోందన్న కక్షతో ఓ వివాహితను ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. ఆధారాలు దొరకకుండా మృతదేహానికి నిప్పంటించి పరారయ్యాడు. దారుణం జరిగిన 20 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చౌటుప్పల్ సీఐ జి.
Mon, Aug 17 2026 07:23 AM -
బుద్ధవనంలో వియత్నాం బుద్ధ విగ్రహం
ఫ ఏర్పాటుకు స్థల పరిశీలన
Mon, Aug 17 2026 07:23 AM -
ఊరు చేరేలోపే ఆగిన ఊపిరి
ఆలేరురూరల్ : కుటుంబ సభ్యుల మధ్యన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు బైపాస్లో శుక్రవారం రాత్రి జరిగింది.
Mon, Aug 17 2026 07:23 AM -
యాదగిరి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో నిండుగా కనిపించాయి.
Mon, Aug 17 2026 07:23 AM -
విషాదం నింపిన విహారయాత్ర
ఫ వైజాగ్ కాలనీలో సాగర్ వెనుక
జలాల్లో మునిగి యువకుడి మృతి
Mon, Aug 17 2026 07:23 AM -
బాబును నమ్మిన టీచర్ల పరిస్థితి అగమ్యగోచరం
తిరుపతి మంగళం : చంద్రబాబు ఉద్దరిస్తాడని నమ్మి ఓట్లు వేసినందుకు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
Mon, Aug 17 2026 07:23 AM -
సోలార్ విద్యుత్కు పెద్దపీట
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో సోలార్ విద్యుత్కు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. శనివారం సంస్థ కార్యాలయంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు.
Mon, Aug 17 2026 07:23 AM
-
" />
ఉత్కృష్ట సేవా పథకం
బీవీ ప్రసాదరావు, పీసీ
జి.అమ్మినాయుడు,
పీసీ, ఉమెన్ పోలీస్స్టేషన్
ఎల్.రామకృష్ణ, హెచ్సీ, నందిగాం
పి.వాసుదేవరావు,
Mon, Aug 17 2026 07:23 AM -
ప్రాధాన్యం
సంక్షేమానికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి● సంగారెడ్డి వేదికగా స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ
● ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై ఊసే ఎత్తని సీఎం
Mon, Aug 17 2026 07:23 AM -
ప్రజాకాంక్ష నెరవేర్చేలా పాలన
సంగారెడ్డి జోన్: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
Mon, Aug 17 2026 07:23 AM -
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
సంగారెడ్డి జోన్: స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సంగీత పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం జాతీయ పతాకాన్ని సంగీత ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
Mon, Aug 17 2026 07:23 AM -
చదువు, క్రీడలకూ ప్రోత్సాహం
నారాయణఖేడ్: విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు.
Mon, Aug 17 2026 07:23 AM -
సీఎం సభ సైడ్లైట్స్
సంగారెడ్డి : లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంగారెడ్డికి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్లో వచ్చి కంది ఐఐటీలో దిగారు.
Mon, Aug 17 2026 07:23 AM -
సిగాచి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి
పటాన్చెరుటౌన్: సిగాచి బాధిత కుటుంబాలకు మిగిలిన నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా చూడాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి సీఎం రేవంత్రెడ్డిని కోరారు. సంగారెడ్డిలో శనివారం జరిగిన సమావేశంలో పాల్గొని, పలు కార్మికుల అంశాలపై సీఎంకు వినతిపత్రం అందజేశారు.
Mon, Aug 17 2026 07:23 AM -
ఎన్జీటీ కేసు రద్దులో ప్రభుత్వం విఫలం
హుస్నాబాద్: హుస్నాబాద్ మెట్ట ప్రాంతానికి జీవనాధారమైన గౌరవెల్లి రిజర్వాయర్పై ఉన్న ఎన్జీటీ కేసును తొలగించి ప్రాజెక్టును పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్ అన్నారు.
Mon, Aug 17 2026 07:23 AM -
250 మంది యువకుల రక్తదానం
పటాన్చెరు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు, కీర్తిశేషులు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి 37వ జయంతిని జీఎంఆర్, జీవీఆర్ అభిమానులు, స్నేహితులు ఘనంగా నిర్వహించారు.
Mon, Aug 17 2026 07:23 AM -
ఉత్తమ సేవలకు పురస్కారాలు
మెదక్ కలెక్టరేట్: పురస్కారాలు పొందిన అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ పేర్కొన్నారు.
Mon, Aug 17 2026 07:23 AM -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
చేగుంట(తూప్రాన్): అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండల కేంద్రమైన మాసాయిపేట శివారులో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మాసాయిపేట మండలం పులిగుట్ట తండాకు చెందిన మలోతు మున్నీ(40) కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది.
Mon, Aug 17 2026 07:23 AM -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
జహీరాబాద్ టౌన్: జనాభాలో సగం ఉన్న మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని కోల్ ఇండియా కంపెనీ మాజీ చైర్మన్ పీఎం. ప్రసాద్ పేర్కొన్నారు.
Mon, Aug 17 2026 07:23 AM -
జీఓ 97 రద్దుకు ఒత్తిడి తేవాలి
సిద్దిపేటజోన్: రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జీఓ97ను ప్రభుత్వం రద్దు చేసేలా అసెంబ్లీలో ఒత్తిడి చేయాలని తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మేకల అక్షయ్కుమార్ శనివారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్
Mon, Aug 17 2026 07:23 AM -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నారాయణఖేడ్: ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నాగల్గిద్ద మండలం గూడూరు శివారులో శనివారం చోటు చేసుకుంది. నాగలిగిద్ద ఏఎస్ఐ రవికుమార్ కథనం ప్రకారం..
Mon, Aug 17 2026 07:23 AM -
గుట్టుగా యూరియా అమ్మకాలు
ఫ కోదాడ కేంద్రంగా బ్లాక్ దందా ఫ పట్టణ శివారులోని గోదాములో నిల్వచేసిన వ్యాపారులుకోదాడ శివారు తమ్మర వద్ద ఉన్న సబ్బుల గోదాములో అక్రమంగా యూరియా
Mon, Aug 17 2026 07:23 AM -
స్వగ్రామంలోనే ఓటుకు మొగ్గు
సూర్యాపేట : ఇన్నాళ్లు రాజకీయ అవసరాల కోసం పట్టణాలు, సొంతూర్లలో ఓటు కలిగిన వారంతా ఇప్పుడు స్వగ్రామంలోనే ఓటు హక్కు ఉంచుకునేలా చూసుకుంటున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా డబుల్ ఓట్లను వదులుకోవాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
Mon, Aug 17 2026 07:23 AM -
ప్రతిఒక్కరూ రాజ్యాంగ హక్కులు పొందాలి
చివ్వెంల (సూర్యాపేట) : ప్రతిఒక్కరూ రాజ్యాంగ హక్కులు పొందడంతో పాటు, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని విధులు నిర్వహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద సూచించారు.
Mon, Aug 17 2026 07:23 AM -
ఆర్థిక సమస్యలతో బలవన్మరణం
శాలిగౌరారం : ఆర్థిక సమస్యలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. శనివారం ఎస్ఐ బాబు తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Aug 17 2026 07:23 AM -
వివాహిత దారుణ హత్య
చౌటుప్పల్ : తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తోందన్న కక్షతో ఓ వివాహితను ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. ఆధారాలు దొరకకుండా మృతదేహానికి నిప్పంటించి పరారయ్యాడు. దారుణం జరిగిన 20 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చౌటుప్పల్ సీఐ జి.
Mon, Aug 17 2026 07:23 AM -
బుద్ధవనంలో వియత్నాం బుద్ధ విగ్రహం
ఫ ఏర్పాటుకు స్థల పరిశీలన
Mon, Aug 17 2026 07:23 AM -
ఊరు చేరేలోపే ఆగిన ఊపిరి
ఆలేరురూరల్ : కుటుంబ సభ్యుల మధ్యన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు బైపాస్లో శుక్రవారం రాత్రి జరిగింది.
Mon, Aug 17 2026 07:23 AM -
యాదగిరి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో నిండుగా కనిపించాయి.
Mon, Aug 17 2026 07:23 AM -
విషాదం నింపిన విహారయాత్ర
ఫ వైజాగ్ కాలనీలో సాగర్ వెనుక
జలాల్లో మునిగి యువకుడి మృతి
Mon, Aug 17 2026 07:23 AM -
బాబును నమ్మిన టీచర్ల పరిస్థితి అగమ్యగోచరం
తిరుపతి మంగళం : చంద్రబాబు ఉద్దరిస్తాడని నమ్మి ఓట్లు వేసినందుకు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
Mon, Aug 17 2026 07:23 AM -
సోలార్ విద్యుత్కు పెద్దపీట
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో సోలార్ విద్యుత్కు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. శనివారం సంస్థ కార్యాలయంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు.
Mon, Aug 17 2026 07:23 AM
