వడదెబ్బకు వ్యక్తి మృతి | The person died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు వ్యక్తి మృతి

Apr 19 2016 1:58 PM | Updated on Oct 8 2018 5:04 PM

పసువులు మేపేందుకు వెళ్లిన ఓ వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందాడు.

పసువులు మేపేందుకు వెళ్లిన ఓ వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునూతల మండలం పెద్దాపూర్ గ్రామంలో జరిగింది. బండ్ల ఇదమయ్య(62) పశువులను మేపేందుకు వెళ్లి మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement